Home EVENT'S తానా బంగారు బ‌తుక‌మ్మ సంద‌డిలో ‘అరుగు’ పరిచయం

తానా బంగారు బ‌తుక‌మ్మ సంద‌డిలో ‘అరుగు’ పరిచయం

303
0

టైమ్స్‌స్వేర్: తెలంగాణ ఎన్నారై, రచయిత నక్షత్రం వేణుగోపాల్​ రాసిన ‘అరుగు’ కథల పుస్తకాన్ని తానా బంగారు బ‌తుక‌మ్మ సంద‌డిలో పరిచయం చేశారు. టైమ్స్‌స్వేర్ వ‌ద్ద జ‌రిగిన బ‌తుక‌మ్మ సంద‌డి కార్య‌క్ర‌మ వేదిక‌పై తానా ముఖ్యులు ఈ పుస్త‌కాన్ని ప‌రిచ‌యం చేసి, ర‌చ‌యిత వేణు న‌క్ష‌త్రంను అభినందించారు. తానా కార్య‌క్ర‌మాల్లో ప‌లువురు వేణు న‌క్ష‌త్రం రాసిన క‌థ‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌ని కొనియాడారు. ర‌చ‌యిత‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. తెలంగాణ జీవ‌న నేప‌థ్యాన్ని ఆవిష్క‌రించిన ఈ క‌థ‌ల సంపుటి ఎన్నారైల‌కు హాట్ కేక్‌గా మారిపోయింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here